ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి

2024-12-21 07:20:40.0

ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌

https://www.teluguglobal.com/h-upload/2024/12/21/1387882-ap-logo.webp

ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ నిట్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యుడిగా ప్రొఫెసర్‌ మధుమూర్తి ఉన్నారు.