2025-02-09 05:53:32.0
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Chhattisgarh,encounter,Maoists killed,Bijapur District,National Park,DRG,STF teams,PM Modi,Home minister amit shah