2024-12-20 15:46:36.0
జమిలి ఎన్నికల జేపీసీకి ఛైర్పర్సన్గా ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు.
https://www.teluguglobal.com/h-upload/2024/12/20/1387760-choudary.webp
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఛైర్మన్గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ విషయాన్ని లోక్సభ సెక్రటేరియట్ ఇవాళ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో సభ్యుల సంఖ్యను గురువారం 31 నుంచి 39కి పెంచారు. దీని ప్రకారం లోక్సభ నుంచి 27 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 12 మంది చొప్పున ఉంటారు.
MP PP Chowdhary,JPC Chairperson,Jamili Bill,JPC,Dr. K. Lakshman,YCP MP Vijayasai Reddy,NDA Goverment,MP Vijayasai Reddy,Rajya Sabha,Lok Sabha,Union Minister Arjun Rao,PMMODI