https://www.teluguglobal.com/h-upload/2024/11/13/1377389-bdcr.webp
2024-11-13 09:39:33.0
ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు. ఈ ఘటన భద్రాది జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో జరిగింది
భద్రాది కొత్తగుడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపిన ప్రియుడు వీరభద్రం గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టారు. డెడ్ బాడీని 20 ముక్కలుగా నరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కాగా గతంతో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని.. ఓ జంట దగ్గర నుండి స్వాతి- వీరభద్రం రూ. 16 లక్షలు తీసుకున్నారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని ఆ బాధితులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ 16 లక్షల విషయంలో స్వాతి- వీరభద్రంకు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. శరీర భాగలను గోనె సంచిలో వేసి పోలంలో పూడ్చిపెట్టాడు.
Bhadradri Kothagudem District,Julurupadu Mandal,Machinenipet,Swati,Veerabhadram,Brutal murder