ఫిబ్రవరి 21 కనక్ ప్రవాసి..14 వ వర్థంతి

2023-02-21 15:10:15.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/21/724013-kanak-pravasi.webp

కనక్ ప్రవాసి 2010, ఫిబ్రవరి 21వ తేదీన కాకినాడలో మరణించారు.

కనక్ ప్రవాసి కలంపేరున ప్రసిద్ధులైన కథారచయిత చామర్తి కనకయ్య తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితులు .వీరు తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు గ్రామంలో 1933, అక్టోబర్ 24వ తేదీనజన్మించారు .

ఇంగ్లీషు తెలుగు భాషలలో పట్టభద్రులై తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీవిరమణచేశారు .

వీరి రచనలలో అద్దానికి అటూ ఇటూ,

ఒప్పందం,ఆంధ్రరత్న దుగ్గిరాలగోపాలకృష్ణయ్య,పతివ్రత,ఇంద్రధనుస్సులో సంగీతం,విరజాజి మరుమల్లి. మొదలైనవి ప్రసిద్ధాలు

2006లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారంఅందుకున్నారు

కనక్ ప్రవాసి 2010, ఫిబ్రవరి 21వ తేదీన కాకినాడలో మరణించారు

Kanak Pravasi,death anniversary,Telugu Poets