https://www.teluguglobal.com/h-upload/2024/10/21/1370978-nandigam-suresh.webp
2024-10-21 08:06:10.0
మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మరో 14 రోజుల రిమాండ్ విధించారు. వెలగపూడిలో మహిళ మరియమ్మ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. కస్టడీ ముగిసిన ఆయనను పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. నవంబర్ 4 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం సురేశ్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
Former MP Nandigam Suresh,remanded,Accused,Woman murder case