https://www.teluguglobal.com/h-upload/2024/11/30/1382343-mallesh.webp
2024-11-30 13:05:10.0
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బాల మల్లేశ్ గుండెపోటుతో కన్నుమూశారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బాల మల్లేశ్ గుండెపోటుతో కన్నూమూశారు. సైనిక్ పూరిలో ఓ హాస్ఫిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్మి నారాయణ స్పందిస్తూ..నాయకుడు మల్లేశ్ మృతి అత్యంత విషాదకరమని తెలిపారు. విద్యార్ధి దశ నుంచి మల్లేశ్ అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన భౌతికాయాన్ని యాప్రాల్ లోని ఆయన నివాసానికి తీసుకువెళ్తుమని కుటుంబ సభ్యులు తెలిపారు.
CPI State Assistant Secretary Bala Mallesh,CPI Party,National Secretary Narayana,CM Revanth reddy,Sainik Puri