https://www.teluguglobal.com/h-upload/2024/12/22/1388073-firing.webp
2024-12-22 03:25:40.0
పాత సమాగ్రి వ్యాపారులను తుపాకీతో కాల్చిన దుండగులు
అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పాత సమాగ్రి వ్యాపారులను తుపాకీతో కాల్చారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Firing,Annamaiya district,Hardware dealers,Thugs