admin
ఫిరాయింపు ఫిర్యాదు పెండింగ్ లో ఉండగానే ‘పట్నం’కు చీఫ్ విప్ పదవి
శాసన మండలి చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి
శాసన మండలి చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డిని నియమించారు. ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇచ్చిన ఫిర్యాదు...
గుర్తింపు ఆరాటం
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ హామీలను నమ్మిన ప్రజలే ఇప్పడు ఆయన ప్రభుత్వంపై నిరసన బాట పట్టారు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని, తనకు గౌరవం...
కేబినెట్ విస్తరణ.. హైకమాండ్ చాయిస్
రేపు ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ కు కాంగ్రెస్ పెద్దల ఆదేశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 8న హర్యానా, జమ్మూకశ్మీర్ ఓట్ల లెక్కింపు ఉండటంతో ఆలోపే తెలంగాణకు...
ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం
గురుకులాల్లో అవరోహణ క్రమాన్ని పాటించకుండా పోస్టులు భర్తీ చేయడంతో భారీగా ఏర్పడుతున్న బ్యాక్లాగ్లు
గురుకుల నియామకబోర్డు 9,210 పోస్టులను ఈ ఏడాది ఫిబ్రవరిలో భర్తీ చేసింది. టీజీటీ నుంచి డీఎల్ వరకు ఒకేసారి ఫలితాలు...
హర్యానా, జమ్ముకశ్మీర్ జడ్జిమెంట్ డే రేపే
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి
జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేపు ఫలితాలు వెల్లడికానున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం...
హర్యానాలో ఓటమి కాంగ్రెస్ స్వయంకృతం
ఖట్టర్ పాలనపై ప్రజాగ్రహాన్ని గుర్తించిన బీజేపీ సక్సెస్.. సొంతపార్టీలోనే నెలకొన్న కలహాలతో కాంగ్రెస్ ఓటమి
కాంగ్రెస్ పార్టీ బీజేపీలో నేరుగా తలపడే చోట ఆపార్టీని ఎదుర్కోలేకపోతున్నది. గుజరాత్ మొదలు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన...
నోటిఫికేషన్లు ఇవ్వకుండానే నియామకాలకు బ్రేక్
ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లన్నీ గత ప్రభుత్వం ఇచ్చినవే
డీఎస్సీ-2024లో ఎంపికైన అభ్యర్థులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను ఉద్దేశించి కొట్లాడి తెచ్చుకున్న...
అధ్యక్షా..! అని పిలువాలని
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నఅన్నిపార్టీల నేతలు
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీల పదవి కాలం మార్చి 29తో ముగియనున్నది. ఇందులో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు కాగా, ఒక...
దసరా రోజు పాల పిట్టను ఎందుకు చూడాలి?
తెలంగాణలో అయితే శమీ చెట్టుకి పూజ చేసి తర్వాత పాలపిట్టను చూస్తారు.ఇక ఎందుకు పాలపిట్టని చూడాలి అనేది చూస్తే దసరా రోజు పాలపిట్టని చూడడాన్ని నిజంగా అదృష్టంగా భావిస్తారు.
తెలంగాణలో అతి పెద్ద పండుగ...
హర్యానాపై పోస్ట్ మార్టం.. రెండు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్
ఎల్లుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వాకిట బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీ పరాజయం పై పోస్టుమార్టానికి రెడీ అయ్యింది. హర్యానా ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి...