admin
మిగతా 47 లక్షల మందికి రైతుభరోసా ఎప్పుడిస్తారు?
2025-02-05 16:58:57.0
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 47 లక్షల మంది రైతులకు రైతుభరోసా బాకీ ఉందని.. వాళ్లందరికీ ఎప్పుడు పెట్టుబడి సాయం అందజేస్తుందో చెప్పాలని మాజీ మంత్రి...
రైతులందరికీ ఒకే విడతలో రైతుభరోసా సాయం అందించాలే
2025-02-06 13:03:46.0
మాజీ సర్పంచులకు వెంటనే బిల్లులు చెల్లించాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రైతుభరోసా నిధులు ఏకకాలంలో విడుదల చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో రైతులు, మాజీ...
డీసీసీబీలు, పీఏసీఎస్ల పదవీకాలం పొడిగింపు
2025-02-14 18:16:48.0
ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ)లు, ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పీఏసీఎస్)ల పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం...
మహిళా రైతులకు అనువుగా మహీంద్రా ట్రాక్టర్లు
2025-02-28 12:15:10.0
మహీంద్ర అండ్ మహీంద్ర ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా
మహిళా రైతులకు అనుగువుగా మహీంద్రా ట్రాక్టర్లను అందుబాటులోకి తెస్తున్నామని ఆ సంస్థ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్, ఫిక్కి నేషనల్...
నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా
'ఉనిక' పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి
తనకు భేషజాలు లేవని.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరి సహకారమైన తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాజ్ కృష్ణ హోటల్లో మాజీ గవర్నర్...
దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు...
పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రకటన
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను శనివారం రాత్రి ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 30 మందికి ఈ అవార్డులను ప్రకటించింది....
మంద కృష్ణకు పద్మ శ్రీ
నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ నుంచి మంద కృష్ణ ఒక్కరికే...
పూరి బీచ్లో బడ్జెట్ సైకత శిల్పం
నిర్మలా సీతారామన్, బడ్జెట్ తో చిత్రించిన సుదర్శన్ పట్నాయక్
కేంద్ర ప్రభుత్వం 2025 -26 ఆర్థిక సంవత్సరానికి శనివారం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఒడిశాలోని పూరి బీచ్లో సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్...
తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ జయంతి
భోగ్ భండార్ సమర్పించిన బంజారా నాయకులు
మహావీర్ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను శనివారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, మాజీ...