admin
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోలు మృతి
2025-02-09 05:53:32.0
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి....
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం
2025-02-09 17:55:17.0
నలుగురు అరెస్ట్.. నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ చేపట్టిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన...
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం
2025-02-09 18:25:53.0
ఓ బట్టల దుకాణంలో శ్రావణ్ అనే వ్యక్తి వినియోదారుల ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకున్నది. ఓ బట్టల దుకాణంలో శ్రావణ్ అనే...
పాతబస్తీ దివాన్దేవిడిలో భారీ అగ్నిప్రమాదం
2025-02-10 01:52:47.0
పది ఫైర్ ఇంజిన్ యంత్రాలతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
పాతబస్తీ దివాన్దేవిడిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. తెల్లవారుజామున మదీనా, అబ్బాస్ టవర్స్లో మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తులోని బట్టల దుకాణంలో మంటలు...
మీర్పేటలో మహిళ హత్యకేసులో వెలుగులోకి కీలక విషయాలు
2025-02-10 05:03:08.0
విచారణలో గురుమూర్తి నుంచి పోలీసులు పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు సమాచారం
నగరంలో మీర్పేటలో భార్యను హతమార్చి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మాయం చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. కోర్టు...
ఏపీ సీఐడీ విచారణకు ఆర్జీవీ గైర్హాజరు
2025-02-10 07:31:18.0
సినిమా ప్రమోషన్లో ఉన్నందున విచారణకు రాలేనని పేర్కొంటూ.. 8 వారాల గడువు కోరిన వర్మ
ఏపీ సీఐడీ అధికారుల విచారణకు వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్వర్మ (ఆర్జీవీ) గైర్హాజరయ్యారు. తన తరఫున న్యాయవాదిని సీఐడీ...
కుంభమేళా నుంచి తిరిగివస్తూ.. ఏడుగురు హైదరాబాద్ వాసుల మృతి
2025-02-11 06:33:17.0
జబల్పూర్ జిల్లా పరిధిలోని సిహోరా ప్రాంతంలో మినీ బస్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి
కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి...
వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
2025-02-11 07:51:11.0
తదుపరి విచారణ రెండువారాలు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం
న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టడానికి అభ్యంతరం లేదని సీబీఐ...
జమ్మూకశ్మీర్లో బాంబు పేలుడు
2025-02-11 13:22:29.0
ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి
జమ్మూ కశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో గల లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద మంగళవారం భారీ పేలుడు సంబవించింది. ఈ పేలుడులో సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న ఇద్దరు...
వల్లభనేని వంశీ అరెస్ట్
2025-02-13 02:59:27.0
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు సమాచారం.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి విజయవాడ...