admin
కస్టడీ లో నేరాన్ని ఒప్పుకున్న వీరరాఘవరెడ్డి
2025-02-20 05:55:11.0
చిలుకూరు ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో నేటితో ముగియనున్నప్రధాన నిందితుడి కస్టడీ
చిలుకూరు ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో మొయినాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది....
పంటపొలంలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
2025-02-20 06:17:07.0
అడవి పందులు పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
నిజామాబాద్ జిల్లా పెగడపల్లిలోని పంట పొలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రేచల్...
వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురు
2025-02-20 07:24:19.0
ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ...
వీఐపీ దర్శనం పేరుతో రూ. 70 వేలు వసూలు చేసిన దళారు
2025-02-21 06:18:20.0
టీటీడీ విజిలెన్స్ను ఆశ్రయించిన పూణె భక్తుడు ప్రకాశ్.. కేసు నమోదు చేసిన పోలీసులు
తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో భక్తులను దళారులు మోసం చేశారు. స్వామి వారి దర్శనం కల్పిస్తామని పూణె భక్తుడు...
నుమాయిష్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 247 మంది అరెస్ట్
2025-02-21 06:25:51.0
పట్టుబడిన 247 మందిలో 223 మంది పెద్దవారు, 24 మంది మైనర్లు ఉన్నారని పోలీసు శాఖ ప్రకటన విడుదల
నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్-2025) సమయంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 247 మంది నిందితులను...
భూపాలపల్లి జిల్లా ఉత్తర్వులను కొట్టివేయాలని కేసీఆర్, హరీశ్ పిటిషన్
2025-02-21 09:43:58.0
ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందితే ఈ పిటిషన్పై ఎలా విచారణ చేపడుతామని ప్రశ్నించిన హైకోర్టు
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దాఖలు చేసిన...
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది దుర్మరణం
2025-02-21 10:07:32.0
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కచ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ...
కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం!
2025-02-22 05:41:19.0
ఐదారుగురు కూలీలు చిక్కుకున్నట్టు సమాచారం?
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కుప్పకూలింది. టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలోనే టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయినట్టు తెలిసింది. ప్రమాదం...
పాక్ జైలు నుంచి భారత మత్స్యకారులు విడుదల
2025-02-22 06:06:25.0
మాలిర్ జైలు నుంచి విడుదలైన 22 మంది
అరేబియా సముద్రంలో చేపలు వేటాడుతూ అంతర్జాతీయ జల సరిహద్దును దాటి పాక్ జలాల్లో అడుగు పెట్టి జైలు శిక్ష అనుభవిస్తోన్న 22 మంది భారతీయ...
ఎస్ఎల్బీసీ ప్రమాదం: టన్నెల్లో చిక్కున్నది వీళ్లే!
2025-02-22 09:15:13.0
ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పడిపోయిన పైకప్పు.. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు...