admin
‘గుణాత్మక’ మార్పు కోసం.. కేసీఆర్ జాతీయ రాజకీయం!
''ఎవరైనా బలపడాలి అంటే సంకల్ప బలం ఉండాలి. సంకల్పించిన తర్వాత దాన్ని విడిచిపెట్టరాదు. గట్టిగా పట్టుకోవాలి. ఇక మిగతావన్నీ వాటంతట అవే వాళ్ళను అనుసరిస్తాయి''. అని ప్రసిద్ధ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే అన్నాడు....
ఆర్ఎస్ఎస్ నిక్కర్ కి నిప్పు.. బీజేపీ కస్సుబుస్సు..
రాహుల్ గాంధీ యాత్ర మొదలైనప్పటి నుంచి బీజేపీ ఏదో ఒకరకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తోంది. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఖాకీ నిక్కర్ కి నిప్పు పెట్టిన ఫొటో.. సోషల్ మీడియాలో...
మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికి.. జగనన్న స్పోర్ట్స్ క్లబ్లు
రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ ఆటలో ప్రతిభ ఉన్నా, వారిని మరింత సానపట్టేందుకు ఏర్పాట్లు చేసింది....
పటేల్ ఆదర్శాలను పాతి పెట్టిన మోడీ… ఆయన విగ్రహాన్ని మాత్రం భారీ ఎత్తున ప్రతిష్టించారు
నిజాం వ్యతిరేక పోరాటంగా గుర్తించడానికే బీజేపీ సిద్ధంగా ఉంది తప్ప దానిని భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా గుర్తించదలచుకోలేదు. రజాకార్లు చేసిన అత్యాచారాలు,హత్యలు భూస్వాముల అండతో జరిగినవేనన్న వాస్తవాలను సంఘ్ పరివార్ అంగీకరించదు.
"మొదట జాతీయవాదం...
ఎవరీ షర్మిల ? ఏమా కథ !!
లోటస్ పాండ్ లాంటి ఇంద్రభవనం, షర్మిల ఎక్కడయినా రాళ్లు కొట్టి సంపాదించిందా? కూలి చేసి కూడబెట్టిందా? షర్మిల భర్త అనిల్ కుమార్ ప్రార్థనలు చేసి పోగుచేశాడా'? అని సగటు టిఆర్ఎస్ కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు.షర్మిల...
కాంగ్రెస్ దక్షిణాదికే పరిమితమవుతుందా?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దక్షిణాదిన ప్రారంభమైంది. ఈ యాత్రకు బహుళ వర్గాల నుంచి స్పందన వస్తున్నది. విభిన్న శ్రేణులకు చెందిన వారు రాహుల్ యాత్రలో భాగస్వాములవుతున్నారు. ఈ యాత్ర ఉత్తరాదిన...
బీజేపీని బోనెక్కించిన కేసీఆర్!
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు. కానీ అమిత్ షా తదితరులు చేస్తున్న ప్రకటనలు 'దీర్ఘ కాలిక' వ్యూహాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
"శత్రువు రాకపోవచ్చునన్న సమాచారం మీద ఆధారపడకూడదు....
బాబ్రీ మసీదు విధ్వంసానికి ముప్పయ్యేళ్ళు
అయోధ్యలోని 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కట్టడం 1992 డిసెంబర్ 6న కరసేవకుల చేతిలో నేలమట్టమైంది. ధ్వంసమైంది మసీదు మాత్రమే కాదు ఈ దేశపు గణతంత్ర వ్యవస్థ, లౌకిక వ్యవస్థ. వాటి పునాదులే...
కులాల కుంపటితో చలి కాచుకుంటున్నదెవరు?
రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యలను దారి మళ్లించి అందరూ 'కులం'బాట పట్టారు. ఇది ప్రణాళికా బద్ధంగానే జరుగుతోంది. కాకతాళీయంగా జరుగుతున్న ఘటనలు కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపట్లు ఇంత బాహాటంగా,...
అసలే చంద్రబాబు.. ఆ పైన తెలంగాణ!!
చంద్రబాబును 'అవుట్ సైడర్'గా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రపార్టీగా టీడీపీకి ముద్రపడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో నాయకులు లేరు. కార్యకర్తలూ లేరు.
''నంగనాచి కబుర్లు చెప్పే చంద్రబాబూ.. మాతో కెలుక్కున్నావు జాగ్రత్త.. తెలంగాణ...