admin
రామోజీరావు…. పిచ్చి పీక్స్కి?
టెండర్లలో పాల్గొని లెస్ వేసి మేఘా పనులను దక్కించుకోవటంలో తప్పేమిటో అర్థంకావటంలేదు. పోలవరం కాంట్రాక్టు పనులలో నవయుగను కూడా టెండర్ల వేయమంటే అప్పట్లో వేయనేలేదు. దాంతో మిగిలిన కంపెనీలతో పోల్చితే మేఘా టెండర్...
పవన్ పుట్టి ముంచే పొత్తు
2019 నాటి ఎన్నికల్లో జనసేన 137 సీట్లకు పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది కానీ 5.53 శాతం ఓట్లు రాబట్టింది. ఈ ఓట్ల శాతమే టిడిపి ఓటమికి కారణమైంది.
రాజకీయాల్లో పొత్తు...
ప్రజాగళమా? మోడీ భజనా?
చంద్రబాబు ప్రసంగం సైతం మోడీని ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయంతోనే సాగింది. ప్రసంగించినంతసేపు మోడీ నామజపం చేశారు చంద్రబాబు. మోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికెత్తారు.
చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట జరిగిన సభ, ఎన్డీఏ సభలా కాకుండా...
మూడోసారి సైతం హిందూత్వనే బిజెపి ఎజెండా!
హిందూత్వ కార్డును ప్రయోగించడం ద్వారా మెజారిటీ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఈ కుటిల ఎత్తుగడలో భాగంగానే దక్షిణాదిన హిందూత్వ ఎజెండా మాటున ప్రతిపక్షాలకు దురుద్దేశాలని అంటగడుతూ వాటిని హిందూ మత...
కాంగ్రెస్లో గెలుపు గుర్రాలు లేవా..?
ఏమైనా చాలాకాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కడియం కావ్యకు ప్రస్తుత పరిణామం ఆయాచితంగా లభించిన అదృష్టం. తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జంప్ జిలానీ అనిపించుకోడానికి కడియం శ్రీహరి సిద్ధపడటం కలిసొచ్చింది.
ఏ...
చంద్రబాబు.. మైనారిటీల పాలిటి మాయల మరాఠీ!
దేశవ్యాప్తంగా హిందూత్వ ఎజెండాతో మైనారిటీల మీద దాడులకు తెగబడ్డ బిజెపితో పొత్తుకు చంద్రబాబు, పవన్లు తెరదీసినపుడే వారి ముస్లిం వ్యతిరేక వైఖరి తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
హిందూత్వ ఎజెండాతో మతరాజకీయాలు చేసే బిజెపితో...
ఇంత చేసినా ఇంకా జగన్పై ఏడుపేనా?
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో జగన్ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. 31 లక్షల...
ఏపీ ఓటర్లు ఎటువైపు..?
విశాఖ మినహా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకి చెందిన అధిక శాతం ప్రజలు వైఎస్ జగన్ పాలన పట్ల సంతృప్తితో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని గమనిస్తే.. ఎన్నికల గోల విపరీతంగా వినిపిస్తున్నప్పటికీ, ఓటరు గాలి...
అయినను.. పోయిరావలె హెలీక్యాప్టర్ లోనే!
ముఖ్యమంత్రి గర్రు గుర్రు అంటున్నా హెలీక్యాప్టర్ దిగేది లేదంటున్న మంత్రులు
ముఖ్యమంత్రి.. మంత్రుల మధ్య హెలీక్యాప్టర్ పంచాయితీ పీక్స్ చేరింది. రెండు, మూడు గంటలు కారులో వెళ్తే చేరుకునే దూరానికి కూడా మంత్రులు హెలీక్యాప్టర్...
అక్రమ కేసులు.. అరెస్టులు.. భౌతికదాడులు
తొమ్మిది నెలల ప్రజాపాలనలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలివే
గత ప్రభుత్వంలో నిర్బంధాలు, అణిచివేతలు అని కొంతమంది గగ్గోలు పెట్టారు. ఉన్నవి లేనివి కట్టుకథలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...